ఫిఫా ప్రపంచకప్ను కవర్ చేస్తూ మరో జర్నలిస్టు మృతి
- December 14, 2022
ఖతార్: దోహాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ను కవర్ చేస్తూ మరో జర్నలిస్టు మృతి చెందాడు. ఖతారీ ఫోటో జర్నలిస్ట్ ఖలీద్ అల్-మిస్లామ్ వారాంతంలో 'హఠాత్తుగా' మరణించాడు. ఈ మేరకు దోహాకు చెందిన వార్తా సంస్థ గల్ఫ్ టైమ్స్ను ఉటంకిస్తూ ఫాక్స్ స్పోర్ట్స్ వెబ్సైట్ నివేదించింది. "అల్-మిస్లామ్ FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022ని కవర్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా మరణించాడు. మేము అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము" అని గల్ఫ్ టైమ్స్ తెలిపింది. నెదర్లాండ్స్-అర్జెంటీనా మ్యాచ్ను కవర్ చేస్తూ యుఎస్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్ మరణించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







