ఫిఫా ప్రపంచకప్ను కవర్ చేస్తూ మరో జర్నలిస్టు మృతి
- December 14, 2022
ఖతార్: దోహాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ను కవర్ చేస్తూ మరో జర్నలిస్టు మృతి చెందాడు. ఖతారీ ఫోటో జర్నలిస్ట్ ఖలీద్ అల్-మిస్లామ్ వారాంతంలో 'హఠాత్తుగా' మరణించాడు. ఈ మేరకు దోహాకు చెందిన వార్తా సంస్థ గల్ఫ్ టైమ్స్ను ఉటంకిస్తూ ఫాక్స్ స్పోర్ట్స్ వెబ్సైట్ నివేదించింది. "అల్-మిస్లామ్ FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022ని కవర్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా మరణించాడు. మేము అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము" అని గల్ఫ్ టైమ్స్ తెలిపింది. నెదర్లాండ్స్-అర్జెంటీనా మ్యాచ్ను కవర్ చేస్తూ యుఎస్ జర్నలిస్ట్ గ్రాంట్ వాల్ మరణించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!
- మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!
- పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొలుసు పార్థసారధి
- హెల్త్ సెంటర్ల వర్కింగ్ అవర్స్ ప్రకటించిన PHCC..!!









