ధోఫర్లో ఫిషింగ్ నిబంధనల ఉల్లంఘన.. ఆరుగురు అరెస్ట్
- December 20, 2022
మస్కట్: దోఫర్ గవర్నరేట్లో ఫిషింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ లాబ్స్టర్, చేపలు పట్టినందుకు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వ్యవసాయ, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) వెల్లడించింది. ధోఫర్ గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ అగ్రికల్చరల్, ఫిషరీస్ అండ్ వాటర్ రిసోర్సెస్లోని మత్స్య నియంత్రణ బృందం విలాయత్లో ఫిషింగ్ బోట్లో నిబంధనలకు విరుద్ధంగా ఫిషింగ్ చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసిందని తెలిపింది. ఒమన్లో లాబ్స్టర్ ఫిషింగ్ సీజన్ ప్రతి సంవత్సరం మార్చి 1 నుండి మే 31 వరకు ప్రారంభమవుతుంది. నిషేధ కాలంలో చేపలు పట్టడం, లాబ్స్టర్ లను కలిగి ఉండటం వంటి ఉల్లంఘనలకు చట్టం RO300 నుండి RO5,000 వరకు జరిమానాతో శిక్షిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







