ధోఫర్లో ఫిషింగ్ నిబంధనల ఉల్లంఘన.. ఆరుగురు అరెస్ట్
- December 20, 2022
మస్కట్: దోఫర్ గవర్నరేట్లో ఫిషింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ లాబ్స్టర్, చేపలు పట్టినందుకు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వ్యవసాయ, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ (MAFWR) వెల్లడించింది. ధోఫర్ గవర్నరేట్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ అగ్రికల్చరల్, ఫిషరీస్ అండ్ వాటర్ రిసోర్సెస్లోని మత్స్య నియంత్రణ బృందం విలాయత్లో ఫిషింగ్ బోట్లో నిబంధనలకు విరుద్ధంగా ఫిషింగ్ చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసిందని తెలిపింది. ఒమన్లో లాబ్స్టర్ ఫిషింగ్ సీజన్ ప్రతి సంవత్సరం మార్చి 1 నుండి మే 31 వరకు ప్రారంభమవుతుంది. నిషేధ కాలంలో చేపలు పట్టడం, లాబ్స్టర్ లను కలిగి ఉండటం వంటి ఉల్లంఘనలకు చట్టం RO300 నుండి RO5,000 వరకు జరిమానాతో శిక్షిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







