యూఏఈ స్కూల్ టైమింగ్స్లో మార్పు
- April 27, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ సమయాన్ని ఒక గంట వరకు తగ్గించింది. మే 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరానికి ఈ టైమింగ్స్ మార్పు వర్తిస్తుంది. ఉదయం 7.15 నిమిషాలకు బాయ్స్ స్కూల్స్ ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12.50 నిమిషాలకు స్కూలు సమయం ముగుస్తుంది. ఇదివరకు ఈ సమయం మధ్యాహ్నం 1.45 వరకు ఉండేది.సెకెండ్ మరియు సెండరీ స్కూల్స్కి ఈ సమయం 1.35 వరకు ఉంటుంది. ఇది గతంలో 2.35గా ఉండేది. గర్ల్స్ స్కూల్స్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయి. ఫస్ట్ స్టేజ్ పిల్లలకి 1.35తో స్కూలు ముగుస్తుంది. గతంలో ఇది 2.30 గంటలు. సెకెండ్ మరియు సెకెండరీ స్టేజ్కి 2.20 వరకు ఉంటుంది. ఇది గతంలో 3.20 గంటలుగా ఉంది. సెకెండరీ మరియు సెకెండరీ స్టేజెస్కి గతంలో 8 క్లాసులు ఉండగా, ఇకపై అవి ఏడు క్లాసులకే పరిమితమవుతాయి.
తాజా వార్తలు
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..







