సౌదీలో వివిధ కేసుల్లో 170 మంది అరెస్ట్
- December 26, 2022
రియాద్: సౌదీ అరేబియా పర్యవేక్షణ మరియు అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) 437 మంది అనుమానితులను విచారించిందని వెల్లడించింది. అలాగే లంచం, ఫోర్జరీ, మనీలాండరింగ్, అధికార దుర్వినియోగానికి పాల్పడిన 170 మందిని అరెస్టు చేసినట్లు నజాహా ప్రకటించింది. అంతర్గత మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, మానవ వనరులు-సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మున్సిపల్-గ్రామీణ వ్యవహారాలు , హౌసింగ్ మంత్రిత్వ శాఖలలో నమోదైన కేసులలో నమోదైన కేసుల్లో 437 మంది అనుమానితులను ప్రశ్నించడంతోపాటు 170 మంది అరెస్ట్ చేసినట్లు నజాహా తెలిపింది. అరెస్టయిన వారిపై తదుపరి చర్యల తీసుకునేందుకు వారిని రిఫర్ చేసినట్లు నజాహా వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!







