తగ్గిన బంగారం ధర
- April 27, 2016
నగల దుకాణదారులు సమ్మె విరమించడంతో నేడు దేశ రాజధాని సహా పలు చోట్ల పసిడి దుకాణాలు తిరిగి తెరుచుకున్నాయి. వెండియేతర ఆభరణాలపై ప్రభుత్వం ఒక శాతం ఎక్సైజ్ సుంకం విధించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం నుంచి సమ్మె ప్రారంభించిన విషయం తెలిసిందే.
బుధవారం బంగారం ధర పెరిగింది. రూ.215 పెరగడంతో పసిడి ధర రూ.29,790కి చేరింది. పెళ్లిళ్ల సీజన్ డిమాండుతో రీటైలర్ల నుంచి కొనుగోళ్లు వూపందుకున్నాయని, దీంతో ఈ లోహం ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.08శాతం పెరిగి 1,244.30 యూఎస్ డాలర్లకు చేరింది.
ఒక్కరోజులో రూ.775 పెరిగిన వెండి వెండి బుధవారం ఒక్క రోజే రూ.775 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.40,975కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దీని ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







