ముసందంలో 11 కిలోల డ్రగ్స్ స్వాధీనం:ROP
- December 30, 2022
మస్కట్: ముసందం గవర్నరేట్లో ఒక స్మగ్లర్ నుండి 11 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. ముసందమ్ పోలీసు కమాండ్ డ్రగ్స్, సైకోట్రోపిక్లను అరికట్టే లక్ష్యంతో డైరెక్టరేట్ జనరల్ సహకారంతో సరిహద్దు వెంబడి తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా వాడిలో దాచిన 11 కిలోల కంటే ఎక్కువ మత్తుపదార్థాలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?







