ముసందంలో 11 కిలోల డ్రగ్స్ స్వాధీనం:ROP
- December 30, 2022
మస్కట్: ముసందం గవర్నరేట్లో ఒక స్మగ్లర్ నుండి 11 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. ముసందమ్ పోలీసు కమాండ్ డ్రగ్స్, సైకోట్రోపిక్లను అరికట్టే లక్ష్యంతో డైరెక్టరేట్ జనరల్ సహకారంతో సరిహద్దు వెంబడి తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా వాడిలో దాచిన 11 కిలోల కంటే ఎక్కువ మత్తుపదార్థాలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







