జాన్వీ కోరిక ఇప్పటికైనా నెరవేరబోతోందా.?
- January 03, 2023
‘మిలి’ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. నార్త్లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్తో చెలరేగిపోతున్న జాన్వీ కపూర్ సౌత్లోనూ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తోంది.
తనకు జూనియర్ ఎన్టీయార్ అంటే చాలా ఇష్టమని పలు మార్లు చెప్పిన జాన్వీ కపూర్, ఆయన సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇవ్బోతున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. గత కొంతకాలంగా జాన్వీ సౌత్ ఎంట్రీపై కథనాలు వస్తున్నాయ్ కానీ, అవి నిజం కాలేదు.
ఈ సారి మాత్రం కొరటాల - ఎన్టీయార్ సినిమాకి జాన్వీ కపూర్ హీరోయిన్గా లాక్ చేసినట్లు ఇన్సైడ్ సోర్సెస్ టాక్. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసి మరీ, జాన్వీని ఈ సినిమాకి ఫిక్స్ చేశారట.
సో, అలా జాన్వీ కోరిక నెరవేరిపోతోందన్నమాట. ఇకపోతే, ‘మిలి’ చిత్రం రీసెంట్గా ఓటీటీలోనూ రిలీజ్ అయ్యింది. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కుతోంది. జాన్వీ కపూర్ వన్ విమెన్ షోగా ఆధ్యంతం ప్రేక్షకుల్ని తన నటనతో కట్టిపడేస్తోంది ‘మిలి’గా.
తాజా వార్తలు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!







