జాన్వీ కోరిక ఇప్పటికైనా నెరవేరబోతోందా.?
- January 03, 2023
‘మిలి’ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. నార్త్లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్తో చెలరేగిపోతున్న జాన్వీ కపూర్ సౌత్లోనూ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తోంది.
తనకు జూనియర్ ఎన్టీయార్ అంటే చాలా ఇష్టమని పలు మార్లు చెప్పిన జాన్వీ కపూర్, ఆయన సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇవ్బోతున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. గత కొంతకాలంగా జాన్వీ సౌత్ ఎంట్రీపై కథనాలు వస్తున్నాయ్ కానీ, అవి నిజం కాలేదు.
ఈ సారి మాత్రం కొరటాల - ఎన్టీయార్ సినిమాకి జాన్వీ కపూర్ హీరోయిన్గా లాక్ చేసినట్లు ఇన్సైడ్ సోర్సెస్ టాక్. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసి మరీ, జాన్వీని ఈ సినిమాకి ఫిక్స్ చేశారట.
సో, అలా జాన్వీ కోరిక నెరవేరిపోతోందన్నమాట. ఇకపోతే, ‘మిలి’ చిత్రం రీసెంట్గా ఓటీటీలోనూ రిలీజ్ అయ్యింది. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కుతోంది. జాన్వీ కపూర్ వన్ విమెన్ షోగా ఆధ్యంతం ప్రేక్షకుల్ని తన నటనతో కట్టిపడేస్తోంది ‘మిలి’గా.
తాజా వార్తలు
- తెలంగాణ కేబినెట్లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







