2022లో 30,000 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్
- January 04, 2023
కువైట్ : 2022 సంవత్సరంలో దాదాపు 30,000 మంది ప్రవాసులను బహిష్కరించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో 660 మంది న్యాయపరమైన బహిష్కరణలు ఉండగా.. మిగిలినవి అడ్మినిస్ట్రేటివ్ బహిష్కరణలున్నాయి. బహిష్కరణకు గురైన 17,000 మంది పురుషులు, 13,000 మంది మహిళలు ఉన్నారు. బహిష్కరించబడిన ప్రవాసులలో ఎక్కువ మంది భారతీయ జాతీయులు ఉన్నారు. 2022 సంవత్సరంలో 6,400 మంది భారతీయులను కువైట్ బహిష్కరించింది. బంగ్లాదేశ్ (3,500), ఈజిప్ట్ (3,000), ఫిలిప్పైన్ (3,000) ఆ తర్వాత స్థానంలో ఉన్నారు.
తాజా వార్తలు
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!







