బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. కేరళ వ్యక్తి మృతి

- January 04, 2023 , by Maagulf
బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. కేరళ వ్యక్తి మృతి

మస్కట్: యువ ఔత్సాహిక క్రీడా ప్రేమికుడు మృతి పట్ల మస్కట్‌లోని భారతీయ ప్రవాస క్రీడా సంఘం మంగళవారం సంతాపం తెలిపింది. సోమవారం సాయంత్రం ఘుబ్రాలోని నివాస ప్రాంగణంలో బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ కేరళ రాష్ట్రానికి చెందిన 38 ఏళ్ల భారతీయుడు గుండెపోటుకు గురయ్యాడు. బ్యాట్మింటన్ ఆడుతుండగా హఠాత్తుగా గుండెలో నొప్పి వచ్చి కోర్టులోనే కుప్పకూలిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. డొమెస్టిక్ క్రికెట్ లీగ్ లో రెగ్యులర్ క్రికెటర్ అయిన మృతుడు.. బ్యాట్మింటన్ కోర్టుల్లో అకస్మాత్తుగా కుప్పకూలి మరణించడంతో అతని స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com