బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. కేరళ వ్యక్తి మృతి
- January 04, 2023
మస్కట్: యువ ఔత్సాహిక క్రీడా ప్రేమికుడు మృతి పట్ల మస్కట్లోని భారతీయ ప్రవాస క్రీడా సంఘం మంగళవారం సంతాపం తెలిపింది. సోమవారం సాయంత్రం ఘుబ్రాలోని నివాస ప్రాంగణంలో బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ కేరళ రాష్ట్రానికి చెందిన 38 ఏళ్ల భారతీయుడు గుండెపోటుకు గురయ్యాడు. బ్యాట్మింటన్ ఆడుతుండగా హఠాత్తుగా గుండెలో నొప్పి వచ్చి కోర్టులోనే కుప్పకూలిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. డొమెస్టిక్ క్రికెట్ లీగ్ లో రెగ్యులర్ క్రికెటర్ అయిన మృతుడు.. బ్యాట్మింటన్ కోర్టుల్లో అకస్మాత్తుగా కుప్పకూలి మరణించడంతో అతని స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









