బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. కేరళ వ్యక్తి మృతి
- January 04, 2023
మస్కట్: యువ ఔత్సాహిక క్రీడా ప్రేమికుడు మృతి పట్ల మస్కట్లోని భారతీయ ప్రవాస క్రీడా సంఘం మంగళవారం సంతాపం తెలిపింది. సోమవారం సాయంత్రం ఘుబ్రాలోని నివాస ప్రాంగణంలో బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ కేరళ రాష్ట్రానికి చెందిన 38 ఏళ్ల భారతీయుడు గుండెపోటుకు గురయ్యాడు. బ్యాట్మింటన్ ఆడుతుండగా హఠాత్తుగా గుండెలో నొప్పి వచ్చి కోర్టులోనే కుప్పకూలిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. డొమెస్టిక్ క్రికెట్ లీగ్ లో రెగ్యులర్ క్రికెటర్ అయిన మృతుడు.. బ్యాట్మింటన్ కోర్టుల్లో అకస్మాత్తుగా కుప్పకూలి మరణించడంతో అతని స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









