బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. కేరళ వ్యక్తి మృతి
- January 04, 2023
మస్కట్: యువ ఔత్సాహిక క్రీడా ప్రేమికుడు మృతి పట్ల మస్కట్లోని భారతీయ ప్రవాస క్రీడా సంఘం మంగళవారం సంతాపం తెలిపింది. సోమవారం సాయంత్రం ఘుబ్రాలోని నివాస ప్రాంగణంలో బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ కేరళ రాష్ట్రానికి చెందిన 38 ఏళ్ల భారతీయుడు గుండెపోటుకు గురయ్యాడు. బ్యాట్మింటన్ ఆడుతుండగా హఠాత్తుగా గుండెలో నొప్పి వచ్చి కోర్టులోనే కుప్పకూలిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. డొమెస్టిక్ క్రికెట్ లీగ్ లో రెగ్యులర్ క్రికెటర్ అయిన మృతుడు.. బ్యాట్మింటన్ కోర్టుల్లో అకస్మాత్తుగా కుప్పకూలి మరణించడంతో అతని స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
తాజా వార్తలు
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక







