2022లో 30,000 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్
- January 04, 2023
కువైట్ : 2022 సంవత్సరంలో దాదాపు 30,000 మంది ప్రవాసులను బహిష్కరించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో 660 మంది న్యాయపరమైన బహిష్కరణలు ఉండగా.. మిగిలినవి అడ్మినిస్ట్రేటివ్ బహిష్కరణలున్నాయి. బహిష్కరణకు గురైన 17,000 మంది పురుషులు, 13,000 మంది మహిళలు ఉన్నారు. బహిష్కరించబడిన ప్రవాసులలో ఎక్కువ మంది భారతీయ జాతీయులు ఉన్నారు. 2022 సంవత్సరంలో 6,400 మంది భారతీయులను కువైట్ బహిష్కరించింది. బంగ్లాదేశ్ (3,500), ఈజిప్ట్ (3,000), ఫిలిప్పైన్ (3,000) ఆ తర్వాత స్థానంలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









