2022లో 30,000 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్
- January 04, 2023
కువైట్ : 2022 సంవత్సరంలో దాదాపు 30,000 మంది ప్రవాసులను బహిష్కరించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో 660 మంది న్యాయపరమైన బహిష్కరణలు ఉండగా.. మిగిలినవి అడ్మినిస్ట్రేటివ్ బహిష్కరణలున్నాయి. బహిష్కరణకు గురైన 17,000 మంది పురుషులు, 13,000 మంది మహిళలు ఉన్నారు. బహిష్కరించబడిన ప్రవాసులలో ఎక్కువ మంది భారతీయ జాతీయులు ఉన్నారు. 2022 సంవత్సరంలో 6,400 మంది భారతీయులను కువైట్ బహిష్కరించింది. బంగ్లాదేశ్ (3,500), ఈజిప్ట్ (3,000), ఫిలిప్పైన్ (3,000) ఆ తర్వాత స్థానంలో ఉన్నారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









