2022లో 30,000 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్
- January 04, 2023
కువైట్ : 2022 సంవత్సరంలో దాదాపు 30,000 మంది ప్రవాసులను బహిష్కరించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో 660 మంది న్యాయపరమైన బహిష్కరణలు ఉండగా.. మిగిలినవి అడ్మినిస్ట్రేటివ్ బహిష్కరణలున్నాయి. బహిష్కరణకు గురైన 17,000 మంది పురుషులు, 13,000 మంది మహిళలు ఉన్నారు. బహిష్కరించబడిన ప్రవాసులలో ఎక్కువ మంది భారతీయ జాతీయులు ఉన్నారు. 2022 సంవత్సరంలో 6,400 మంది భారతీయులను కువైట్ బహిష్కరించింది. బంగ్లాదేశ్ (3,500), ఈజిప్ట్ (3,000), ఫిలిప్పైన్ (3,000) ఆ తర్వాత స్థానంలో ఉన్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







