సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న '24'
- April 28, 2016
సూర్య హీరోగా నటించిన '24' చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్-యూ సర్టిఫికెట్ లభించింది. చిత్ర బృందం సోషల్మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... సరికొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మించారు. ఎ.ఆర్. రెహమాన్ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సమంత, నిత్యా మేనన్లు చిత్రంలో కథానాయికలుగా నటించారు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. మే 6న '24' ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







