సిటిజన్ అకౌంట్ ప్రోగ్రామ్ లబ్ధిదారులకు SR8 బిలియన్లు కేటాయింపు
- January 11, 2023
రియాద్ : రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ సిటిజన్స్ అకౌంట్ ప్రోగ్రామ్ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయంగా SR8 బిలియన్ల కేటాయింపును పొడిగిస్తూ రాయల్ ఆర్డర్ను జారీ చేశారు. రాయల్ ఆర్డర్ ప్రకారం, 2022లో ప్రవేశపెట్టిన సిటిజన్స్ అకౌంట్ ప్రోగ్రామ్ నుండి లబ్ధిదారులకు ఆర్థిక సహాయం మార్చి 2023 వరకు పొడిగించబడింది. కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ అఫైర్స్ (సిఇడిఎ) అధ్యక్షుడిగా ఉన్న క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ సిఫార్సు ఆధారంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







