దుబాయ్లో 79,617 లాంగ్ టెర్మ్ రెసిడెన్సీ పర్మిట్లు జారీ
- January 11, 2023
దుబాయ్: నైపుణ్యం కలిగిన నిపుణులు, ఎంటర్ ప్రెన్యూర్స్, పెట్టుబడిదారులు తదితర వృత్తి నిపుణులకు గత సంవత్సరంలో సుమారు 79,617 గోల్డెన్ వీసాలను జారీ చేసినట్లు దుబాయ్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 69 శాతం పెరిగిందని తెలిపింది. 2022లో మొత్తం 79,617 లాంగ్ టెర్మ్ రెసిడెన్సీ వీసాలను జారీ చేయగా.. 2021లో 47,150 రెసిడెన్సీ వీసాలను జారీ చేశారు. 2019లో ప్రారంభించబడిన గోల్డెన్ వీసా పథకం ఇటీవల మరిన్ని రంగాల నిపుణులకు విస్తరించడం, కనీస నెలవారీ జీతాన్ని Dh50,000 నుండి Dh30,000కి తగ్గించడం లాంటి చర్యలతో లాంగ్ టెర్మ్ రెసిడెన్సీ వీసాలకు డిమాండ్ పెరిగింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







