మస్కట్లో అల్ ఖువైర్ బ్రిడ్జ్ మూసివేత
- January 11, 2023
మస్కట్: అల్ ఖురమ్కు వెళ్లే అల్ ఖువైర్ బ్రిడ్జ్ (సుల్తాన్ ఖబూస్ స్ట్రీట్ - కురుమ్ )ను నిర్వహణ పనుల కోసం ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేయనున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. ఈ మూసివేత ఉత్తర్వులు నేటి నుంచే అమల్లోకి వస్తాయని, ఇవి జనవరి 19 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు వాహన యజమానులు గమనించి ప్రత్యామ్నాయ దారులలో తమ గమ్యాలకు చేరుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







