త్వరలోనే ఒమన్ లో యూపీఐ చెల్లింపులు
- January 13, 2023
మస్కట్: ఒమన్ తో సహా ఇతర తొమ్మిది దేశాల్లోని ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) త్వరలోనే తమ అంతర్జాతీయ మొబైల్ నంబర్లను ఉపయోగించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులు చేయొచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం, 10 దేశాల్లోని ప్రవాస భారతీయులు (NRIలు) వారి భారతదేశ ఫోన్ నంబర్పై ఆధారపడకుండా లావాదేవీల కోసం UPI సేవలను యాక్సెస్ చేయవచ్చు. యూఏఐ పేమెంట్లు అందుబాటులోకి వచ్చే 10 దేశాల్లో ఒమన్, సింగపూర్, యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, యూకే ఉన్నాయి. ఆయా దేశాలు ఏప్రిల్ 30 లోపు యూపీఏ పేమెంట్లను మొదలు పెడతాయని ఎన్పీసీఐ తెలిపింది. మరోవైపు రూపే డెబిట్ కార్డ్లు, తక్కువ-విలువైన BHIM-UPI లావాదేవీలను ప్రోత్సహించడానికి INR2,600 కోట్ల పథకానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







