దుబాయ్లో టాక్సీ ఛార్జీలు తగ్గింపు
- January 13, 2023
దుబాయ్: యూఏఈలో ఇంధన ధరలు పడిపోవడంతో దుబాయ్లోని అధికారులు టాక్సీ ఛార్జీలను తగ్గించారు. దుబాయ్లో కనీస ఛార్జీ ఇప్పుడు 22 ఫిల్స్ మేరకు తగ్గింది. ధర కిలోమీటరుకు 2.19 నుండి 1.97 కి తగ్గించినట్లు ఆర్టీఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలో ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ అడెల్ షాక్రి తెలిపారు. సాధారణ ఇంధన ధరలు గత నాలుగు నెలల నుంచి తగ్గుముఖం పట్టడంతో ఈ మేరకు ఛార్జీలను తగ్గించినట్లు ఆయన వివరించారు. తగ్గించిన ధరలు లిమోసిన్లతో సహా అన్ని రకాల టాక్సీలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?







