దుబాయ్లో టాక్సీ ఛార్జీలు తగ్గింపు
- January 13, 2023
దుబాయ్: యూఏఈలో ఇంధన ధరలు పడిపోవడంతో దుబాయ్లోని అధికారులు టాక్సీ ఛార్జీలను తగ్గించారు. దుబాయ్లో కనీస ఛార్జీ ఇప్పుడు 22 ఫిల్స్ మేరకు తగ్గింది. ధర కిలోమీటరుకు 2.19 నుండి 1.97 కి తగ్గించినట్లు ఆర్టీఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలో ప్లానింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ అడెల్ షాక్రి తెలిపారు. సాధారణ ఇంధన ధరలు గత నాలుగు నెలల నుంచి తగ్గుముఖం పట్టడంతో ఈ మేరకు ఛార్జీలను తగ్గించినట్లు ఆయన వివరించారు. తగ్గించిన ధరలు లిమోసిన్లతో సహా అన్ని రకాల టాక్సీలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







