ముగ్గురు ఆసియా జాతీయులు అరెస్ట్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం
- January 17, 2023
మస్కట్: ఒమన్లోకి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు ప్రవాసులను మంగళవారం అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. సముద్ర మార్గంలో అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన ముగ్గురు ఆసియా జాతీయులను అరెస్టు చేసినట్లు పేర్కొంది. వారివద్ద నుంచి 28 కిలోల కంటే ఎక్కువ క్రిస్టల్ మెత్, 21 కిలోల మార్ఫిన్, 10 కిలోల హషీష్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఒమన్ పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..







