ముగ్గురు ఆసియా జాతీయులు అరెస్ట్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం
- January 17, 2023
మస్కట్: ఒమన్లోకి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు ప్రవాసులను మంగళవారం అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. సముద్ర మార్గంలో అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన ముగ్గురు ఆసియా జాతీయులను అరెస్టు చేసినట్లు పేర్కొంది. వారివద్ద నుంచి 28 కిలోల కంటే ఎక్కువ క్రిస్టల్ మెత్, 21 కిలోల మార్ఫిన్, 10 కిలోల హషీష్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఒమన్ పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







