ముగ్గురు ఆసియా జాతీయులు అరెస్ట్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం
- January 17, 2023
మస్కట్: ఒమన్లోకి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు ప్రవాసులను మంగళవారం అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. సముద్ర మార్గంలో అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన ముగ్గురు ఆసియా జాతీయులను అరెస్టు చేసినట్లు పేర్కొంది. వారివద్ద నుంచి 28 కిలోల కంటే ఎక్కువ క్రిస్టల్ మెత్, 21 కిలోల మార్ఫిన్, 10 కిలోల హషీష్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఒమన్ పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







