ఖతార్లో 97 మంది భారతీయుల మృతి
- April 29, 2016
ఖతార్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 97 మంది భారతీయులు మృతి చెందినట్లు ఇండియన్ ఎంబసీ అధికారికంగా వెల్లడించింది. 2015, 2015లో 279 మంది చొప్పున భారతీయులు మృతి చెందారు. ఇంకో వైపు 129 మంది భారతీయులు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తుండగా, 103 మంది డిపోర్టేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఎంబసీ టీమ్ జైలుని, అలాగే డిపోర్టేషన్ సెంటర్నీ సంప్రదించి, వివరాల్ని సేకరించింది. ఎంబసీలోని లేబర్ అండ్ కమ్యూనిటీ వెల్ఫేర్ సెక్షన్ ఇప్పటివరకూ 1,482 ఫిర్యాదులను అందుకుంది. వీటిని పరిశీలించిన ఎంబసీ, స్థానిక అథారిటీస్ రిక్వెస్ట్తో 33 ఎమర్జన్సీ సర్టిఫికెట్స్ని మంజూరు చేసింది. అలాగే ఎంబసీ 19 ఎయిర్ టికెట్స్ని మంజూరు చేయడం జరిగింది
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్లో వాకింగ్, సైక్లింగ్కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







