తీవ్రవాద నేర నిర్ధారణ: 8 మందికి జీవిత ఖైదు
- April 29, 2016
బహ్రెయిన్ న్యాయస్థానం 8 మంది వ్యక్తులకు జీవిత ఖైదు విధించింది. తీవ్రవాద నేరారోపణలు వీరిపై రుజువయ్యాయి. రెండు కేసుల్లో వీరికి జీవిత ఖైదు విధించబడింది. బాంబు పేల్చి ఓ పోలీస్ గాయపడటానికి కారణమైన కేసులో ముగ్గురికి జీవిత ఖైదు పడింది. ఇది 2015 జనవరి 10న జరిగిన సంఘటన. మనామాకి దగ్గరలోల షఖౌరాకి చెందిన షిటీ గ్రామంలో ఈ దాడి జరిగింది. తీవ్రవాదానికి సహకరిస్తూ ప్రమాదకరమైన పేలుడు పదార్థాల్ని తరలిస్తూ పట్టుబడ్డ కేసులో మిగతా ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన 2011 ఫిబ్రవరి 14న జరిగింది.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







