సౌదీయేతర కార్మికుల డేటా ముందస్తుగా నమోదుకు అవకాశం
- January 24, 2023రియాద్ : సౌదీయేతర కార్మికులు రాజ్యంలోకి ప్రవేశించిన వెంటనే వారి యజమానులు రిజిస్ట్రేషన్ సేవను ముందస్తుగా నమోదు చేయడానికి అనుమతించినట్లు జనరల్
ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (GOSI) పేర్కొంది. ఇది సంబంధిత ప్రభుత్వ సంస్థలతో డేటా మార్పిడి ద్వారా జరుగుతుందని తెలిపింది. ఎలక్ట్రానిక్ సేవల ద్వారా వాస్తవ వేతనాలు లేదా జీతాల డేటాను నమోదు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పూర్తి చేయడానికి యజమానులు చొరవ తీసుకోవాలని సంస్థ పేర్కొంది. రెండు పార్టీల మధ్య అంగీకరించిన సరైన వేతనానికి అనుగుణంగా జరిగిన కాంట్రాక్టు.. కంట్రిబ్యూటర్, యజమాని పక్షాల హక్కులను రక్షించడంలో కీలకంగా ఉంటుందని GOSI పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు