మే 8న విడుదలకానున్న 'ఒక్క అమ్మాయి తప్ప' సినిమా ఆడియో.
- April 30, 2016
సందీప్ కిషన్, నిత్యా మేనన్ జంటగా నటించిన 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రం ఆడియోను మే 8న విడుదల చేయనున్నారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఈ ఆడియో వేడుకను నిర్వహిస్తున్నట్లు హీరో సందీప్ కిషన్ సోషల్మీడియా ద్వారా తెలుపుతూ... సరికొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు.
టి. రాజసింహం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అంజిరెడ్డి ప్రొడక్షన్ పతాకంపై నిర్మించారు. మిక్కీ జె. మేయర్ చిత్రానికి సంగీతం అందించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









