మే 8న విడుదలకానున్న 'ఒక్క అమ్మాయి తప్ప' సినిమా ఆడియో.
- April 30, 2016
సందీప్ కిషన్, నిత్యా మేనన్ జంటగా నటించిన 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రం ఆడియోను మే 8న విడుదల చేయనున్నారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఈ ఆడియో వేడుకను నిర్వహిస్తున్నట్లు హీరో సందీప్ కిషన్ సోషల్మీడియా ద్వారా తెలుపుతూ... సరికొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు.
టి. రాజసింహం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అంజిరెడ్డి ప్రొడక్షన్ పతాకంపై నిర్మించారు. మిక్కీ జె. మేయర్ చిత్రానికి సంగీతం అందించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









