సాయి ధరంతెజ్ - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో కొత్త చిత్రం
- April 30, 2016
సాయిధరమ్తేజ్, రకుల్ప్రీత్ సింగ్ జంటగా గోపిచంద్ మల్లినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించినట్లు కథానాయకి రకుల్ప్రీత్ సింగ్ సోషల్మీడియా ద్వారా తెలుపుతూ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. దర్శకుడు వి.వి. వినాయక్ చిత్రానికి క్లాప్ కొట్టారు. అల్లు అరవింద్, శ్రీను వైట్ల, చోటా కె. నాయుడు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.




తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









