సాయి ధరంతెజ్ - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో కొత్త చిత్రం
- April 30, 2016
సాయిధరమ్తేజ్, రకుల్ప్రీత్ సింగ్ జంటగా గోపిచంద్ మల్లినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించినట్లు కథానాయకి రకుల్ప్రీత్ సింగ్ సోషల్మీడియా ద్వారా తెలుపుతూ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. దర్శకుడు వి.వి. వినాయక్ చిత్రానికి క్లాప్ కొట్టారు. అల్లు అరవింద్, శ్రీను వైట్ల, చోటా కె. నాయుడు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.




తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









