సౌదీ అరేబియాలో 6.8 శాతానికి తగ్గిన ప్రమాదాలు
- January 30, 2023
రియాద్: సౌదీ అరేబియాలో ప్రధాన ప్రమాదాలు 6.8% తగ్గాయని ట్రాఫిక్ భద్రత మంత్రిత్వ కమిటీ ప్రకటించింది. 2022లో 17 వేల ప్రమాదాలు మాత్రమే నమోదు కాగా.. 2021లో 18 వేల ప్రమాదాలు నమోదయ్యాయి. 2022 సంవత్సరానికి సంబంధించిన ట్రాఫిక్ సేఫ్టీ ఫైల్ ఫలితాలను ఇన్ఫోగ్రాఫిక్లో కమిటీ వెల్లడించింది. కారు ప్రమాదాల వల్ల సంభవించే మరణాల శాతం 2.1% తగ్గింది. 2021లో 4.6 వేలుగా ఉన్నా మరణాలు.. 2022లో 4.5 వేలకు తగ్గాయి. అదే సమయంలో ప్రమాదాల తరువాత దెబ్బతిన్న వాహనాల సంఖ్య 28% పెరిగింది. 2022లో కారు ప్రమాదాల వల్ల గాయపడ్డ వారి సంఖ్య 2.7% తగ్గింది. 2021తో 25 వేల మందికి గాయాలు కాగా, 2022లో 24 వేల మందికి గాయాలు అయినట్లు కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!







