హింద్ సిటీగా అల్ మిన్హాద్.. పేరు మార్చిన షేక్ మొహమ్మద్
- January 30, 2023
దుబాయ్: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్లో హింద్ సిటీని ప్రకటించారు. దుబాయ్ పాలకుడు జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. అల్ మిన్హాద్ ప్రాంతం మరియు దాని పరిసర ప్రాంతాలను 'హింద్ సిటీ'గా మార్చారు. నగరంలో నాలుగు జోన్లు ఉన్నాయి. ఎమిరేట్స్ రోడ్, దుబాయ్-అల్ ఐన్ రోడ్, జెబెల్ అలీ-లెహ్బాబ్ రోడ్లతో సహా ప్రధాన రహదారులు ఉన్నాయి. నగరంలో ఎమిరాటీ పౌరుల గృహాలు అధికంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







