జకార్తాలోని సుమత్రా ద్వీపంలో భూకంపం ..
- May 02, 2016
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భూకంపం సంభవించింది. లాంపంగ్ ప్రావిన్స్లో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు ఇండోనేషియా వాతావరణ శాఖ వెల్లడించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు వెల్లడించారు. టాంగామస్ పట్టణం లో 23కి.మీ.ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపారు. ఇండోనేషియా ప్రాంతానికి భూకంపాల ప్రమాదం ఎక్కువ, ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా









