జకార్తాలోని సుమత్రా ద్వీపంలో భూకంపం ..
- May 02, 2016
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భూకంపం సంభవించింది. లాంపంగ్ ప్రావిన్స్లో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు ఇండోనేషియా వాతావరణ శాఖ వెల్లడించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు వెల్లడించారు. టాంగామస్ పట్టణం లో 23కి.మీ.ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపారు. ఇండోనేషియా ప్రాంతానికి భూకంపాల ప్రమాదం ఎక్కువ, ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







