115,000 మద్యం బాటిళ్లు ధ్వంసం
- February 08, 2023
కువైట్: కువైట్ అధికారులు 115,000 మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ మద్యం బాటిళ్లను కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకుంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధ్యక్షతన అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీ, కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సభ్యులతో ఏర్పాటైన కమిటీ మద్యం బాటిళ్లను ధ్వంసం చేసే ప్రక్రియను పర్యవేక్షించింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







