115,000 మద్యం బాటిళ్లు ధ్వంసం
- February 08, 2023
కువైట్: కువైట్ అధికారులు 115,000 మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ మద్యం బాటిళ్లను కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకుంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధ్యక్షతన అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీ, కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సభ్యులతో ఏర్పాటైన కమిటీ మద్యం బాటిళ్లను ధ్వంసం చేసే ప్రక్రియను పర్యవేక్షించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..