115,000 మద్యం బాటిళ్లు ధ్వంసం
- February 08, 2023
కువైట్: కువైట్ అధికారులు 115,000 మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ మద్యం బాటిళ్లను కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకుంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధ్యక్షతన అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మునిసిపాలిటీ, కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సభ్యులతో ఏర్పాటైన కమిటీ మద్యం బాటిళ్లను ధ్వంసం చేసే ప్రక్రియను పర్యవేక్షించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







