ఒమన్లో పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న ప్రవాసి అరెస్ట్
- February 08, 2023
మస్కట్: అల్ అమెరత్లోని విలాయత్లోని తన వసతి గృహం కేంద్రంగా పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న ప్రవాస కార్మికుడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ సహకారంతో జ్యుడీషియల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, రాయల్ ఒమన్ పోలీస్ (ROP) అరెస్ట్ చేసింది. ఓ ప్రవాస కార్మికుడు పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నాడని సమాచారం అందిందని అథారిటీ తెలిపింది. మార్కెట్స్ రెగ్యులేషన్, మానిటరింగ్ డిపార్ట్మెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న అథారిటీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి సెర్చ్ వారెంట్ పొందిన తర్వాత ప్రవాసిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. అతని వద్ద 4535 బస్తాలలో నిల్వచేసిన వివిధ రకాల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1800 ఒమానీ రియాల్స్ నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రవాసిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు ఒమన్ పోలీసులు తెలిపారు. పోగాకు విక్రయాలపై సమాచారం ఉంటే నివేదించాలని అథారిటీ వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..