ఖతార్ లో అగ్ని ప్రమాదం..ఆంధ్ర కార్మికుడి మృతి
- June 19, 2015
ఖతార్ అల్ అజీజీయా పట్టణంలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం జరినట్లు తెలుస్తోంది..ఈ ప్రమాదం లో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల కేంద్రంలోని కుమ్మరపుంట వీధికి చెందిన శ్రీరెడ్డి శ్రీనివాస్ అనే ప్రవాసా కార్మికుడు మరణించినట్లు సమాచారం..గత రాత్రి జరిగిన అగ్నిప్రమాదంతో శ్రీనివాస్ మరణించినట్లు అక్కడి అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు..
--యం.వాసుదేవ రావు( మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి







