ఖతార్ లో అగ్ని ప్రమాదం..ఆంధ్ర కార్మికుడి మృతి

- June 19, 2015 , by Maagulf
ఖతార్ లో అగ్ని ప్రమాదం..ఆంధ్ర కార్మికుడి మృతి

ఖతార్ అల్ అజీజీయా పట్టణంలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం జరినట్లు తెలుస్తోంది..ఈ ప్రమాదం లో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల కేంద్రంలోని కుమ్మరపుంట వీధికి చెందిన శ్రీరెడ్డి శ్రీనివాస్ అనే ప్రవాసా కార్మికుడు మరణించినట్లు సమాచారం..గత రాత్రి జరిగిన అగ్నిప్రమాదంతో శ్రీనివాస్ మరణించినట్లు అక్కడి అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు..

 

--యం.వాసుదేవ రావు( మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com