ఖతార్ లో అగ్ని ప్రమాదం..ఆంధ్ర కార్మికుడి మృతి
- June 19, 2015
ఖతార్ అల్ అజీజీయా పట్టణంలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం జరినట్లు తెలుస్తోంది..ఈ ప్రమాదం లో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల కేంద్రంలోని కుమ్మరపుంట వీధికి చెందిన శ్రీరెడ్డి శ్రీనివాస్ అనే ప్రవాసా కార్మికుడు మరణించినట్లు సమాచారం..గత రాత్రి జరిగిన అగ్నిప్రమాదంతో శ్రీనివాస్ మరణించినట్లు అక్కడి అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు..
--యం.వాసుదేవ రావు( మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







