380 మంది అగ్నిప్రమాద బాధితులకు తాత్కాలిక షెల్టర్
- February 18, 2023
యూఏఈ: అజ్మాన్ టవర్లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా నిర్వాసితులైన 380 మందిని తాత్కాలిక వసతి గృహాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. టవర్ లోని అద్దెదారులందరినీ సురక్షితంగా తరలించినట్లు అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ATA) వెల్లడించింది. అజ్మాన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్ రషీదియా 1లోని లౌలౌవా నివాస సముదాయంలోని టవర్లలో మంటలు చెలరేగిన ఘటనలో తొమ్మిది మంది నివాసితులు అస్వస్థతకు గురికాగా, ఇద్దరు కాలిన గాయాలకు గురయ్యారు. వారందరినీ షేక్ ఖలీఫా ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







