380 మంది అగ్నిప్రమాద బాధితులకు తాత్కాలిక షెల్టర్
- February 18, 2023
యూఏఈ: అజ్మాన్ టవర్లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా నిర్వాసితులైన 380 మందిని తాత్కాలిక వసతి గృహాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. టవర్ లోని అద్దెదారులందరినీ సురక్షితంగా తరలించినట్లు అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ATA) వెల్లడించింది. అజ్మాన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్ రషీదియా 1లోని లౌలౌవా నివాస సముదాయంలోని టవర్లలో మంటలు చెలరేగిన ఘటనలో తొమ్మిది మంది నివాసితులు అస్వస్థతకు గురికాగా, ఇద్దరు కాలిన గాయాలకు గురయ్యారు. వారందరినీ షేక్ ఖలీఫా ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!









