380 మంది అగ్నిప్రమాద బాధితులకు తాత్కాలిక షెల్టర్
- February 18, 2023
యూఏఈ: అజ్మాన్ టవర్లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా నిర్వాసితులైన 380 మందిని తాత్కాలిక వసతి గృహాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. టవర్ లోని అద్దెదారులందరినీ సురక్షితంగా తరలించినట్లు అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ATA) వెల్లడించింది. అజ్మాన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్ రషీదియా 1లోని లౌలౌవా నివాస సముదాయంలోని టవర్లలో మంటలు చెలరేగిన ఘటనలో తొమ్మిది మంది నివాసితులు అస్వస్థతకు గురికాగా, ఇద్దరు కాలిన గాయాలకు గురయ్యారు. వారందరినీ షేక్ ఖలీఫా ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







