ఒలింపిక్స్కు భారత గుడ్విల్ అంబాసిడర్గా సచిన్ ..
- May 03, 2016
రియో డి జనీరోలో జరిగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్కు భారత గుడ్విల్ అంబాసిడర్గా సచిన్ టెండూల్కర్ వ్యవహరించనున్నారు. రాయబారిగా ఉండాలంటూ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) చేసిన విజ్ఞప్తిని ఆయన అంగీకరించారు. ఐఓఏ అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్కు తన సమ్మతిని తెలుపుతూ లేఖ కూడా రాశారు. ఇప్పటికే ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అంబాసిడర్లుగా నియమితులైన విషయం తెలిసిందే. మరోవైపు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ను కూడా సంప్రదించామని, ఇంకా ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా తెలిపారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







