అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు సౌదీ సంతాపం
- March 05, 2023
జకార్తా : ఇండోనేషియాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం జకార్తాలోని ఉత్తరాన ఉన్న ఇంధన స్టేషన్లో సంభవించిన అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇండోనేషియా రాజధానిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇంధన స్టేషన్లో మంటలు చెలరేగడంతో కనీసం 17 మంది మరణించగా.. పదుల సంఖ్యలో గాయపడ్డ విషయం తెలిసిందే. ఇండోనేషియా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డుడుంగ్ అబ్దురాచ్మన్, రాష్ట్ర ఇంధన సంస్థ పెర్టమినాస్ (PERTM.UL) ద్వారా నిర్వహించబడుతున్న ఈ కేంద్రంలో రాత్రి 8:00 గంటలకు(స్థానిక కాలమానం) అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదానికి కారణాన్ని గుర్తించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని స్థానిక అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం







