అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు సౌదీ సంతాపం
- March 05, 2023
జకార్తా : ఇండోనేషియాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం జకార్తాలోని ఉత్తరాన ఉన్న ఇంధన స్టేషన్లో సంభవించిన అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇండోనేషియా రాజధానిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇంధన స్టేషన్లో మంటలు చెలరేగడంతో కనీసం 17 మంది మరణించగా.. పదుల సంఖ్యలో గాయపడ్డ విషయం తెలిసిందే. ఇండోనేషియా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డుడుంగ్ అబ్దురాచ్మన్, రాష్ట్ర ఇంధన సంస్థ పెర్టమినాస్ (PERTM.UL) ద్వారా నిర్వహించబడుతున్న ఈ కేంద్రంలో రాత్రి 8:00 గంటలకు(స్థానిక కాలమానం) అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదానికి కారణాన్ని గుర్తించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని స్థానిక అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!









