యూఏఈలో ‘ప్రైవేట్ స్కూల్స్’గా 28 ప్రభుత్వ పాఠశాలలు!
- March 07, 2023
యూఏఈ: పిల్లల తల్లిదండ్రులకు మరిన్ని ఎంపికలను అందించేందుకు యూఏఈలోని 28 ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్గా మారనున్నాయి. అబుధాబిలో జరిగిన కేబినెట్ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సంబంధిత ప్రతిపాదనలను ఆమోదించారు. ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ మాట్లాడుతూ.. తాము అల్-అజ్యల్ పాఠశాలల కోసం కార్యాచరణ నమూనాను స్వీకరించామని, దీని ద్వారా 28 ప్రభుత్వ పాఠశాలలను 3 సంవత్సరాల పాటు ప్రైవేట్ రంగం నుండి అనుభవజ్ఞులైన ఆపరేటర్లచే నిర్వహించేలా అవుట్సోర్స్ కు ఇచ్చినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై డ్రోన్ దాడి
- తెలంగాణ ప్రజలకు అలెర్ట్..
- ఏపీ హై కోర్ట్: విదేశాలకు వెళ్లిన అర్చకులు గర్భగుడిలోకి వెళ్లకూడదు
- ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
- హోర్ముజ్లో సముద్ర ఉద్రిక్తతల పై 40కి పైగా దేశాలు ఆందోళన..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 చొప్పున గెలిచిన ఐదుగురు..!!
- ప్రాంతీయ పరిణామాలను సమీక్షించిన అమీర్, ఇటలీ పీఎం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 59 రకాల మాదక ద్రవ్యాలు స్వాధీనం..!!
- డ్రోన్ల అమ్మకం, పంపిణీ పై కువైట్ నిషేధం..!!
- మోసపూరిత బీమా కంపెనీలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..!!









