ఢిల్లీ మెట్రో, టెక్నోగ్లోబ్ మధ్యవర్తిగా జస్టిస్ రమణ
- March 09, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ (DMRC), అరవింద్ టెక్నో గ్లోబ్ (JV) మధ్య నిర్మాణ ఒప్పందంపై తలెత్తిన వివాదాలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు మధ్యవర్తిత్వాన్ని సూచించింది. న్యాయనిర్ణేతగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణను ఏకైక మధ్యవర్తిగా నియమించింది. రెండు పార్టీల మధ్య వివాదాలపై జస్టిస్ చంద్ర ధరి సింగ్తో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు