ఢిల్లీ మెట్రో, టెక్నోగ్లోబ్‌ మధ్యవర్తిగా జస్టిస్‌ రమణ

- March 09, 2023 , by Maagulf
ఢిల్లీ మెట్రో, టెక్నోగ్లోబ్‌ మధ్యవర్తిగా జస్టిస్‌ రమణ

న్యూ ఢిల్లీ: ఢిల్లీ మెట్రో కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (DMRC), అరవింద్‌ టెక్నో గ్లోబ్‌ (JV) మధ్య నిర్మాణ ఒప్పందంపై తలెత్తిన వివాదాలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు మధ్యవర్తిత్వాన్ని సూచించింది. న్యాయనిర్ణేతగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ వి రమణను ఏకైక మధ్యవర్తిగా నియమించింది. రెండు పార్టీల మధ్య వివాదాలపై జస్టిస్‌ చంద్ర ధరి సింగ్‌తో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com