7.4% పెరిగిన అవయవ మార్పిడి చికిత్సలు
- March 11, 2023
మస్కట్ : సుల్తానేట్లో అవయవ దానం అంగీకారం పెరుగుతోంది. అవయవ మార్పిడి శస్త్రచికిత్సల నుండి ఎక్కువ మంది వ్యక్తులు ప్రయోజనం పొందుతున్నారు. సౌత్ షర్కియాలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సౌద్ బిన్ అమెర్ అల్ నధ్రీ ప్రకారం, ఒమన్లో ఇప్పటివరకు 347 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించబడ్డాయి.2022లో ఇరవై నాలుగు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. 2021 కంటే ఇది 7.4 శాతం ఎక్కువ.ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH) ప్రకారం, సుల్తానేట్లో 2021 చివరి వరకు 323 అవయవ మార్పిడి చికిత్సలు జరిగాయి. వివిధ రంగాల నుండి మొత్తం 7,092 మంది వ్యక్తులు అవయవ దానం కోసం షిఫా యాప్లో నమోదు చేసుకున్నారు. 1988 నుండి సుల్తానేట్లో మొత్తం అవయవ మార్పిడి 347 జరిగాయని, అందులో 325 కిడ్నీ మార్పిడి కాగా.. 22 కాలేయ మార్పిడి చికిత్సలు ఉన్నాయని సౌద్ బిన్ అమెర్ అల్ నధ్రీ తెలిపారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







