7.4% పెరిగిన అవయవ మార్పిడి చికిత్సలు
- March 11, 2023
మస్కట్ : సుల్తానేట్లో అవయవ దానం అంగీకారం పెరుగుతోంది. అవయవ మార్పిడి శస్త్రచికిత్సల నుండి ఎక్కువ మంది వ్యక్తులు ప్రయోజనం పొందుతున్నారు. సౌత్ షర్కియాలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సౌద్ బిన్ అమెర్ అల్ నధ్రీ ప్రకారం, ఒమన్లో ఇప్పటివరకు 347 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించబడ్డాయి.2022లో ఇరవై నాలుగు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. 2021 కంటే ఇది 7.4 శాతం ఎక్కువ.ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH) ప్రకారం, సుల్తానేట్లో 2021 చివరి వరకు 323 అవయవ మార్పిడి చికిత్సలు జరిగాయి. వివిధ రంగాల నుండి మొత్తం 7,092 మంది వ్యక్తులు అవయవ దానం కోసం షిఫా యాప్లో నమోదు చేసుకున్నారు. 1988 నుండి సుల్తానేట్లో మొత్తం అవయవ మార్పిడి 347 జరిగాయని, అందులో 325 కిడ్నీ మార్పిడి కాగా.. 22 కాలేయ మార్పిడి చికిత్సలు ఉన్నాయని సౌద్ బిన్ అమెర్ అల్ నధ్రీ తెలిపారు.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









