నకిలీ బంగారు కడ్డీలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
- March 12, 2023
మస్కట్: నకిలీ బంగారు కడ్డీలను విక్రయిస్తున్నారనే ఆరోపణలపై రాయల్ ఒమన్ పోలీసులు (ROP) ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ మేరకు ROP ఆన్లైన్లో ఒక ప్రకటన విడుదల చేసింది. నకిలీ బంగారు కడ్డీలను విక్రయించడం ద్వారా మోసం చేశాడనే ఆరోపణలపై మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఒక వ్యక్తిని అరెస్టు చేసింది. అతడిపై చట్టపరమైన చర్యలను పూర్తిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోకేసులో నిర్మాణంలో ఉన్న అనేక ఇళ్లలో ఎలక్ట్రిక్ కేబుల్స్ను దొంగిలించారనే ఆరోపణలపై ఆసియా జాతీయతకు చెందిన నలుగురు నివాసితులను ధోఫర్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసిందని, వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









