విజయవాడ రైల్వేస్టేషన్లో ఉచిత వైఫై
- May 05, 2016
విజయవాడ రైల్వేస్టేషన్లో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు దిల్లీ నుంచి ఆన్లైన్ ద్వారా ఈ సేవలను ప్రారంభించారు. రైల్వేస్టేషన్కు వచ్చే ప్రయాణికులు ఎంతసేపైనా ఉచితంగా వైఫై సౌకర్యం పొందవచ్చని విజయవాడ డీఆర్ఎం అశోక్కుమార్ తెలిపారు. విజయవాడతో పాటు గుంటూరు, తిరుపతి రైల్వేస్టేషన్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించనున్నట్లు రైల్సెల్ అధికారులు తెలిపారు. నరేంద్రమోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రైల్వేస్టేషన్లలో ఉచిన వైఫై సేవలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









