విజయవాడ రైల్వేస్టేషన్లో ఉచిత వైఫై
- May 05, 2016
విజయవాడ రైల్వేస్టేషన్లో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు దిల్లీ నుంచి ఆన్లైన్ ద్వారా ఈ సేవలను ప్రారంభించారు. రైల్వేస్టేషన్కు వచ్చే ప్రయాణికులు ఎంతసేపైనా ఉచితంగా వైఫై సౌకర్యం పొందవచ్చని విజయవాడ డీఆర్ఎం అశోక్కుమార్ తెలిపారు. విజయవాడతో పాటు గుంటూరు, తిరుపతి రైల్వేస్టేషన్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించనున్నట్లు రైల్సెల్ అధికారులు తెలిపారు. నరేంద్రమోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రైల్వేస్టేషన్లలో ఉచిన వైఫై సేవలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









