విజయవాడ రైల్వేస్టేషన్లో ఉచిత వైఫై
- May 05, 2016
విజయవాడ రైల్వేస్టేషన్లో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు దిల్లీ నుంచి ఆన్లైన్ ద్వారా ఈ సేవలను ప్రారంభించారు. రైల్వేస్టేషన్కు వచ్చే ప్రయాణికులు ఎంతసేపైనా ఉచితంగా వైఫై సౌకర్యం పొందవచ్చని విజయవాడ డీఆర్ఎం అశోక్కుమార్ తెలిపారు. విజయవాడతో పాటు గుంటూరు, తిరుపతి రైల్వేస్టేషన్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించనున్నట్లు రైల్సెల్ అధికారులు తెలిపారు. నరేంద్రమోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రైల్వేస్టేషన్లలో ఉచిన వైఫై సేవలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







