రస్ అల్ ఖోర్ పారిశ్రామిక ప్రాంతంలో అగ్నిప్రమాదం
- March 19, 2023
యూఏఈ: దుబాయ్లోని రస్ అల్ ఖోర్ పారిశ్రామిక ప్రాంతంలో శనివారం చెలరేగిన మంటలను దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికారులు ఆర్పివేశారు. అగ్ని ప్రమాదంలో రెండు గోదాములు పూర్తిగా ధ్వంసమైనట్లు ఓ అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు పేర్కొన్నారు. అగ్నిప్రమాదం గురించి సివిల్ డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్కు సాయంత్రం 5.38 గంటలకు సమాచారం అందిందని, వెంటనే నాద్ అల్ షెబా అగ్నిమాపక కేంద్రం నుండి ఒక బృందం ఐదు నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. మంటలు రెండు గోదాములకు వ్యాపించాయని, సైట్ నుండి భారీగా పొగలు వచ్చాయని తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







