రస్ అల్ ఖోర్ పారిశ్రామిక ప్రాంతంలో అగ్నిప్రమాదం
- March 19, 2023యూఏఈ: దుబాయ్లోని రస్ అల్ ఖోర్ పారిశ్రామిక ప్రాంతంలో శనివారం చెలరేగిన మంటలను దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికారులు ఆర్పివేశారు. అగ్ని ప్రమాదంలో రెండు గోదాములు పూర్తిగా ధ్వంసమైనట్లు ఓ అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు పేర్కొన్నారు. అగ్నిప్రమాదం గురించి సివిల్ డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్కు సాయంత్రం 5.38 గంటలకు సమాచారం అందిందని, వెంటనే నాద్ అల్ షెబా అగ్నిమాపక కేంద్రం నుండి ఒక బృందం ఐదు నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. మంటలు రెండు గోదాములకు వ్యాపించాయని, సైట్ నుండి భారీగా పొగలు వచ్చాయని తెలిపారు.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ