మార్చి 31న జహ్రాలో ఇండియన్ ఎంబసీ 'కాన్సులర్ క్యాంపు'
- March 19, 2023
కువైట్: భారత రాయబార కార్యాలయం మార్చి 31న జహ్రా ప్రాంతంలో నివసించే భారతీయుల ప్రయోజనాల కోసం 'కాన్సులర్ క్యాంపు'ని నిర్వహిస్తుంది. కాన్సులర్ క్యాంప్ డోడీ కిడ్స్ నర్సరీలో (బ్లాక్ - 02, స్ట్రీట్ - 06, హౌస్ 2, వహా ఏరియా - జహ్రా) మార్చి 31వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుంది. కాన్సులర్ క్యాంప్ సమయంలో ఆన్లైన్ ఫారమ్ ఫిల్లింగ్, ఫోటోగ్రాఫ్ మొదలైన వాటితో సహా పాస్పోర్ట్ పునరుద్ధరణ, రిలేషన్షిప్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, సిగ్నేచర్ అటెస్టేషన్, ఇతర సాధారణ ధృవీకరణ సేవలను పొందవచ్చని ఎంబసీ తెలిపింది. సేవల కోసం క్యాంప్ సమయంలో నగదు చెల్లింపు మాత్రమే ఆమోదించబడుతుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- నువైసీబ్ బార్డర్ నుంచి కువైట్ ఎయిర్వేస్కు ఫాస్ట్-ట్రాక్ రూట్..!!
- 30 రోజుల పాటు మారిటైమ్ లైసెన్సులను రద్దు చేసిన సౌదీ..!!
- ఒమన్ను ముంచెత్తిన వర్షాలు..ఆరుగురి మృతి..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్..ఉచిత ప్రవేశం పునఃప్రారంభం..!!
- ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల









