మార్చి 31న జహ్రాలో ఇండియన్ ఎంబసీ 'కాన్సులర్ క్యాంపు'
- March 19, 2023
కువైట్: భారత రాయబార కార్యాలయం మార్చి 31న జహ్రా ప్రాంతంలో నివసించే భారతీయుల ప్రయోజనాల కోసం 'కాన్సులర్ క్యాంపు'ని నిర్వహిస్తుంది. కాన్సులర్ క్యాంప్ డోడీ కిడ్స్ నర్సరీలో (బ్లాక్ - 02, స్ట్రీట్ - 06, హౌస్ 2, వహా ఏరియా - జహ్రా) మార్చి 31వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుంది. కాన్సులర్ క్యాంప్ సమయంలో ఆన్లైన్ ఫారమ్ ఫిల్లింగ్, ఫోటోగ్రాఫ్ మొదలైన వాటితో సహా పాస్పోర్ట్ పునరుద్ధరణ, రిలేషన్షిప్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, సిగ్నేచర్ అటెస్టేషన్, ఇతర సాధారణ ధృవీకరణ సేవలను పొందవచ్చని ఎంబసీ తెలిపింది. సేవల కోసం క్యాంప్ సమయంలో నగదు చెల్లింపు మాత్రమే ఆమోదించబడుతుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







