మార్చి 31న జహ్రాలో ఇండియన్ ఎంబసీ 'కాన్సులర్ క్యాంపు'
- March 19, 2023
కువైట్: భారత రాయబార కార్యాలయం మార్చి 31న జహ్రా ప్రాంతంలో నివసించే భారతీయుల ప్రయోజనాల కోసం 'కాన్సులర్ క్యాంపు'ని నిర్వహిస్తుంది. కాన్సులర్ క్యాంప్ డోడీ కిడ్స్ నర్సరీలో (బ్లాక్ - 02, స్ట్రీట్ - 06, హౌస్ 2, వహా ఏరియా - జహ్రా) మార్చి 31వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుంది. కాన్సులర్ క్యాంప్ సమయంలో ఆన్లైన్ ఫారమ్ ఫిల్లింగ్, ఫోటోగ్రాఫ్ మొదలైన వాటితో సహా పాస్పోర్ట్ పునరుద్ధరణ, రిలేషన్షిప్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, సిగ్నేచర్ అటెస్టేషన్, ఇతర సాధారణ ధృవీకరణ సేవలను పొందవచ్చని ఎంబసీ తెలిపింది. సేవల కోసం క్యాంప్ సమయంలో నగదు చెల్లింపు మాత్రమే ఆమోదించబడుతుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!
- మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం







