మార్చి 31న జహ్రాలో ఇండియన్ ఎంబసీ 'కాన్సులర్ క్యాంపు'
- March 19, 2023
కువైట్: భారత రాయబార కార్యాలయం మార్చి 31న జహ్రా ప్రాంతంలో నివసించే భారతీయుల ప్రయోజనాల కోసం 'కాన్సులర్ క్యాంపు'ని నిర్వహిస్తుంది. కాన్సులర్ క్యాంప్ డోడీ కిడ్స్ నర్సరీలో (బ్లాక్ - 02, స్ట్రీట్ - 06, హౌస్ 2, వహా ఏరియా - జహ్రా) మార్చి 31వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుంది. కాన్సులర్ క్యాంప్ సమయంలో ఆన్లైన్ ఫారమ్ ఫిల్లింగ్, ఫోటోగ్రాఫ్ మొదలైన వాటితో సహా పాస్పోర్ట్ పునరుద్ధరణ, రిలేషన్షిప్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, సిగ్నేచర్ అటెస్టేషన్, ఇతర సాధారణ ధృవీకరణ సేవలను పొందవచ్చని ఎంబసీ తెలిపింది. సేవల కోసం క్యాంప్ సమయంలో నగదు చెల్లింపు మాత్రమే ఆమోదించబడుతుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!