యూఏఈలో గుడ్లు, చికెన్ ధరలు పెంపు
- March 20, 2023
యూఏఈ: గుడ్లు, పౌల్ట్రీ ఉత్పత్తుల రేట్లను పెంచడానికి యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ (MoE) ఆమోదం తెలిపింది. దీంతో చికెన్ షావర్మా, చార్కోల్ చికెన్, చికెన్ బర్గర్, గుడ్లతో తయారయ్యే ఐటమ్స్ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ధరల పెంపు తాత్కాలికమేనని, ఆరు నెలల్లోగా మళ్లీ తగ్గించే ప్రయత్నం చేస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. షార్జాలోని అల్ నహ్దా 1లో ఒక గుడ్డు క్రేట్ ధర Dh18 నుండి మొదలై Dh30 వరకు ఉంటుంది. చికెన్ ధరను పెంచవచ్చని మా సరఫరాదారులు మాకు చెప్పారనిఅల్ ఖుసైస్లో ఉన్న అల్ షే కెఫెటేరియా మేనేజర్ తెలిపారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!







