ఇండియన్ ఎంబసీ పాస్పోర్ట్ కేంద్రం పని వేళల్లో మార్పు
- March 24, 2023కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో BLS ఇంటర్నేషనల్ భారతీయ పాస్పోర్ట్, వీసా సేవా కేంద్రాల కొత్త పని వేళలు అమల్లోకి వచ్చాయి. BLS కేంద్రాలు రమదాన్ సందర్భంగా శనివారం నుండి శుక్రవారం వరకు (అంటే వారంలో ఆరు రోజులు) ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు పని చేస్తాయి. జవహార టవర్ - 3వ అంతస్తు, అలీ-సేలం స్ట్రీట్, కువైట్ నగరం, జ్లీబ్ అల్-షుయూక్ (అబ్బాసియా) ఆలివ్ సూపర్ మార్కెట్ భవనం M అంతస్తు, అల్ అనౌద్ షాపింగ్ కాంప్లెక్స్, M ఫ్లోర్ మక్కా స్ట్రీట్ ఫహాహీల్ BLS కేంద్రాలు కొత్త పని వేళల్లో పనిచేస్తాయి.అయితే, కువైట్లోని భారత రాయబార కార్యాలయం తన సాధారణ పని వేళలలోనే పని చేస్తుందని ఎంబసీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..