ఖైదీలకు కింగ్ సల్మాన్ క్షమాభిక్ష..విడుదల ప్రక్రియ వేగవంతం
- March 25, 2023
జెడ్డా : జైలు శిక్ష అనుభవిస్తున్న పురుష, మహిళా ఖైదీల విడుదల కోసం జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ జైళ్ల శాఖ క్షమాభిక్ష ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపింది. ఇది రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ జారీ చేసిన ఆదేశాలను అమలు చేయనున్నట్లు పేర్కొంది. మరోవైపు ఇంటీరియర్ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ రాయల్ ఆర్డర్ను త్వరితగతిన అమలు చేయాలని, లబ్ధిదారుల విడుదల ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించినట్లు జైళ్ల డైరెక్టర్ జనరల్ తెలిపారు. కింగ్ సల్మాన్ జారీ చేసిన ఈ మానవతా ఆదేశాలు లబ్దిదారులు జైళ్లను విడిచిపెట్టి వారి కుటుంబాలతో తిరిగి కలిసిన తర్వాత వారి మనసులపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..







