ఖైదీలకు కింగ్ సల్మాన్ క్షమాభిక్ష..విడుదల ప్రక్రియ వేగవంతం
- March 25, 2023జెడ్డా : జైలు శిక్ష అనుభవిస్తున్న పురుష, మహిళా ఖైదీల విడుదల కోసం జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ జైళ్ల శాఖ క్షమాభిక్ష ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపింది. ఇది రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ జారీ చేసిన ఆదేశాలను అమలు చేయనున్నట్లు పేర్కొంది. మరోవైపు ఇంటీరియర్ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ రాయల్ ఆర్డర్ను త్వరితగతిన అమలు చేయాలని, లబ్ధిదారుల విడుదల ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించినట్లు జైళ్ల డైరెక్టర్ జనరల్ తెలిపారు. కింగ్ సల్మాన్ జారీ చేసిన ఈ మానవతా ఆదేశాలు లబ్దిదారులు జైళ్లను విడిచిపెట్టి వారి కుటుంబాలతో తిరిగి కలిసిన తర్వాత వారి మనసులపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి