ఖైదీలకు కింగ్ సల్మాన్ క్షమాభిక్ష..విడుదల ప్రక్రియ వేగవంతం
- March 25, 2023
జెడ్డా : జైలు శిక్ష అనుభవిస్తున్న పురుష, మహిళా ఖైదీల విడుదల కోసం జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ జైళ్ల శాఖ క్షమాభిక్ష ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపింది. ఇది రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ జారీ చేసిన ఆదేశాలను అమలు చేయనున్నట్లు పేర్కొంది. మరోవైపు ఇంటీరియర్ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ రాయల్ ఆర్డర్ను త్వరితగతిన అమలు చేయాలని, లబ్ధిదారుల విడుదల ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించినట్లు జైళ్ల డైరెక్టర్ జనరల్ తెలిపారు. కింగ్ సల్మాన్ జారీ చేసిన ఈ మానవతా ఆదేశాలు లబ్దిదారులు జైళ్లను విడిచిపెట్టి వారి కుటుంబాలతో తిరిగి కలిసిన తర్వాత వారి మనసులపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







