రమదాన్ ఉపవాసం: బహిరంగంగా భోజనం చేస్తే KD100 జరిమానా
- March 25, 2023కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాస వేళల్లో బహిరంగంగా భోజనం చేయరాదని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. ఉపవాస సమయాల్లో ఎవరైనా బహిరంగంగా ఉపవాసం విరమిస్తే వారికి KD 100 జరిమానాతోపాటుఒక నెల జైలు శిక్ష లేదా ఈ రెండు జరిమానాలతో శిక్షించబడుతుందని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్