రమదాన్ ఉపవాసం: బహిరంగంగా భోజనం చేస్తే KD100 జరిమానా
- March 25, 2023
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాస వేళల్లో బహిరంగంగా భోజనం చేయరాదని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. ఉపవాస సమయాల్లో ఎవరైనా బహిరంగంగా ఉపవాసం విరమిస్తే వారికి KD 100 జరిమానాతోపాటుఒక నెల జైలు శిక్ష లేదా ఈ రెండు జరిమానాలతో శిక్షించబడుతుందని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







