మదీనాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన సౌదీ క్రౌన్ ప్రిన్స్
- March 26, 2023సౌదీ: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ మార్చి 26న మదీనాలోని ప్రవక్త మస్జిద్ ను సందర్శించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అల్ మదీనా అల్ మునవ్వరా రీజియన్ గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, అల్ మదీనా అల్ మునవ్వరా రీజియన్ డిప్యూటీ గవర్నర్ ప్రిన్స్ సౌద్ బిన్ ఖలీద్ అల్-ఫైసల్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రవక్త మసీదును సందర్శించి.. అల్ రౌదా అల్ షరీఫాలో ప్రత్యేక ప్రార్థనలు చేసారు. తరువాత, అతను ఖుబా మసీదును సందర్శించాడు. అక్కడ తహియత్ అల్ మస్జిద్ ప్రార్థనలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు