చిరునామా లేని 16,848 కంపెనీ ఫైల్స్ సస్పెండ్..
- March 26, 2023
కువైట్: చెల్లుబాటు అయ్యే పౌర చిరునామాలు లేని 16,848 కంపెనీల ఫైళ్లను కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ (PAM) సస్పెండ్ చేసింది. ఆర్టికల్ 18 కింద ఈ కంపెనీల క్రింద 61,688 మంది కార్మికులు నమోదు చేసుకున్నారని తెలిపింది.కాగా కార్మికులు వారి చట్టపరమైన స్థితిని పునరుద్దరించటానికి ఒక నెల గ్రేస్ పీరియడ్ను ఇచ్చినట్లు అథారిటీ పేర్కొంది. "ప్రైవేట్ రంగంలో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించేవారిపై నియంత్రణను కఠినతరం చేయాలని" మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, రక్షణ మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు PAM తెలిసింది. అయితే, నిర్దిష్ట వ్యవధిలోగా చట్టపరమైన స్థితిని సరిదిద్దడంలో కంపెనీలు విఫలమైతే, యజమానులపై సంబంధిత దర్యాప్తునకు రిఫర్ చెయ్యనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆస్తుల పర్యాటక లీజు పై ప్రత్యేక కమిటీ..
- తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ







