అక్రమార్కుల కట్టడికి త్వరలో భద్రతా తనిఖీలు!
- March 27, 2023
కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ, మ్యాన్పవర్ అథారిటీ సహకారంతో నివాస చట్టాలను ఉల్లంఘించే వారందరినీ బహిష్కరించడానికి త్వరలో విస్తృతమైన భద్రతా తనిఖీలు చేపట్టనుంది. నివేదికల ప్రకారం దాదాపు 182,000 మంది అక్రమ కార్మికులు, వీరిలో చాలా మంది నకిలీ కంపెనీల క్రింద పనిచేస్తూ.. నివాస ప్రాంతాలలో నివసిస్తున్నారు.మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, అలాగే తాత్కాలిక రక్షణ మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ నేతృత్వంలోని జనాభా మార్పులకు బాధ్యత వహించే కమిటీ, రెసిడెన్సీ మోసం- విక్రయాలను నిరోధించడానికి అదనపు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







