షూటింగ్ పూర్తిచేసుకున్న 'జక్కన్న'
- May 07, 2016
జక్కన్న పేరు వినబడగానే గుర్తొచ్చే దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి. కానీ సునీల్ కథానాయకుడిగా 'జక్కన్న' పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ చిత్రంలోని కొన్ని వర్కింగ్ స్టిల్స్ను హీరో సునీల్ పోస్ట్ చేశారు. జూన్ నెల మూడో వారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సునీల్ సరసన మన్నార్ చోప్రా కథానాయికగా నటిస్తోంది. వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్పీఏ క్రియేషన్స్ పతాకంపై సుదర్శన్ రెడ్డి నిర్మించారు. మార్చి నెలలో ఈ చిత్రం ఫస్ట్లుక్ను సునీల్ విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం







