షూటింగ్ పూర్తిచేసుకున్న 'జక్కన్న'
- May 07, 2016
జక్కన్న పేరు వినబడగానే గుర్తొచ్చే దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి. కానీ సునీల్ కథానాయకుడిగా 'జక్కన్న' పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ చిత్రంలోని కొన్ని వర్కింగ్ స్టిల్స్ను హీరో సునీల్ పోస్ట్ చేశారు. జూన్ నెల మూడో వారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సునీల్ సరసన మన్నార్ చోప్రా కథానాయికగా నటిస్తోంది. వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్పీఏ క్రియేషన్స్ పతాకంపై సుదర్శన్ రెడ్డి నిర్మించారు. మార్చి నెలలో ఈ చిత్రం ఫస్ట్లుక్ను సునీల్ విడుదల చేశారు.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









