షూటింగ్ పూర్తిచేసుకున్న 'జక్కన్న'
- May 07, 2016
జక్కన్న పేరు వినబడగానే గుర్తొచ్చే దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి. కానీ సునీల్ కథానాయకుడిగా 'జక్కన్న' పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ చిత్రంలోని కొన్ని వర్కింగ్ స్టిల్స్ను హీరో సునీల్ పోస్ట్ చేశారు. జూన్ నెల మూడో వారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సునీల్ సరసన మన్నార్ చోప్రా కథానాయికగా నటిస్తోంది. వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్పీఏ క్రియేషన్స్ పతాకంపై సుదర్శన్ రెడ్డి నిర్మించారు. మార్చి నెలలో ఈ చిత్రం ఫస్ట్లుక్ను సునీల్ విడుదల చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!









