సర్వమత ఇఫ్తార్లో పాల్గొన్న దౌత్యవేత్తలు, మతాధిపతులు
- April 03, 2023
యూఏఈ: అల్ మనార్ ఇస్లామిక్ సెంటర్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో అనేక మంది మిషన్లు, మత పెద్దలు, ఇతర అతిథులు హాజరయ్యారు. హిందూ దేవాలయం, గురునానక్ దర్బార్ గురుద్వారా, చర్చిల నుండి మత పెద్దలు... యూకే, అమెరికా, భారతదేశం, పాకిస్తాన్, కొరియా, జపాన్, రష్యా, కెనడా కాన్సులర్ అధిపతులతో పాటు అనేక ఇతర మతాల అధిపతులు ఈ ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. యునైటెడ్ స్టేట్స్ కాన్సుల్ జనరల్ మేఘన్ గ్రెగోనిస్, డిప్యూటీ కాన్సుల్తో కలిసి వచ్చి సర్వమత ఇఫ్తార్లో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. యునైటెడ్ స్టేట్స్ మత స్వేచ్ఛపై స్థాపించబడిందని, అమెరికాలో మొదటి దౌత్యవేత్త ఇఫ్తార్ విందు దాదాపు 200 సంవత్సరాల క్రితం వైట్ హౌస్లో జరిగిందని గ్రెగోనిస్ తెలిపారు. సర్వమత సామరస్యాన్ని నెలకొల్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఈ సందర్భంగా పలువరు దౌత్యవేత్తలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







