యూఏఈలో నివాసితులకు, పౌరులకు ఉచిత ఆరోగ్య సేవలు
- April 11, 2023
యూఏఈ: మానవతా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూఏఈలో నివాసితులు, పౌరులకు 'జాయెద్, ద బెనివలెంట్' అనే కొత్త కార్యక్రమంలో భాగంగా ఉచిత ఆరోగ్య సేవలను అందించనున్నారు. అబుధాబిలో ప్రారంభమైన ఈ కారవాన్ మొత్తం ఏడు ఎమిరేట్స్కు ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. 'డోంట్ లెట్ థెం వర్రీ' అనే నినాదంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆరోగ్య వాలంటీర్ల భాగస్వామ్యంతో.. యూఏఈ వైద్యుల విస్తృత భాగస్వామ్యంతో ప్రారంభమైంది. ఇది యువ మానవతా నాయకుల కోసం ఎమిరేట్స్ ప్రోగ్రామ్తో సమన్వయంతో.. ఎమిరేట్స్ వాలంటీర్స్ ప్లాట్ఫారమ్ ప్రోగ్రామ్ సమన్వయంతో ప్రారంభించబడింది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









